భారతదేశంలోని IITలు NPTEL, SWAYAM వేదికల ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, జావా, ...
బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత సైన్యంతో కలిసి BOI రక్షక్ సాలరీ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ అగ్నిపథ్ పథకం కింద నియమించబడిన ...
సితార లుక్, ఆమె వెతున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండ్రిని మించిన అందం అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. డాన్స్‌ ఎంతో ఇష్టపడే సితార.. తన తండ్రి సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేసి మహేష్ ...
మీరు లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా.. అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే అదిరే డీల్ అందుబాటులో ఉంది. బ్యాంక్ సూపర్ ఆఫర్ ...
ఏలూరు జిల్లాలో వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 3 మంది మృతి, 20 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
పావురాలతో అతనికి అద్భుతమైన స్నేహం. మరొక పావురం చేరడంతో రెండు పావురాలు మధ్య, వాటికి కావలసిన ఆహారం పెడుతూ, వాటితో స్నేహం చేస్తూ ...
తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నారు.
మీరు 2 వారాల్లోనే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. నగరానికి చెందిన శారద అనే మహిళ స్కూటీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తూ ...
హిందూ, జైన, బౌద్ధ వాగ్నేయాల్లో దంతపురాన్ని కళింగ రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు. ఇతిహాసాల్లో, పురాణాల్లో కళింగ ప్రాంతపు మనుగడ గురించి సమాచారం ఉంది.
సరైన మార్గదర్శకత్వం కూడా పొందుతాడని నమ్ముతారు. చాణక్య నీతి అనేది జీవనశైలి, విజయ సూత్రాల సమాహారం. ఇది వ్యూహం, మతం, నాయకత్వం, ...
సైన్స్‌లో మానవాళి ఎంతో పురోగతి సాధించింది. కానీ గ్రహాంతర వాసులు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు తేల్చలేదు. ఈ ...
ఫిబ్రవరిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి, మార్చి ప్రారంభంలో తగ్గాయి. మార్చి 4న 22 క్యారట్ల బంగారం ధర రూ.8010, 24 క్యారట్ల ధర రూ ...